ఇంటిపై పడ్డ పర్వత శిథిలాలు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు

- January 22, 2023 , by Maagulf
ఇంటిపై పడ్డ పర్వత శిథిలాలు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు

మస్కట్: ముత్రాలోని విలాయత్‌లోని దర్సైత్ ప్రాంతంలో సమీపంలోని పర్వతం నుండి శిథిలాలు ఇంటిపై పడటంతో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. రాక్‌స్లైడ్‌లో ఇల్లు పూర్తి దెబ్బతిన్నది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సీడీఏఏ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com