ఇంటిపై పడ్డ పర్వత శిథిలాలు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
- January 22, 2023
మస్కట్: ముత్రాలోని విలాయత్లోని దర్సైత్ ప్రాంతంలో సమీపంలోని పర్వతం నుండి శిథిలాలు ఇంటిపై పడటంతో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. రాక్స్లైడ్లో ఇల్లు పూర్తి దెబ్బతిన్నది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సీడీఏఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







