హైస్కూల్ పరీక్షా పత్రాల లీక్ కేసు.. ఐదుగురు ప్రవాస టీచర్లపై చర్యలు!
- January 25, 2023కువైట్: హైస్కూల్ పరీక్షా పత్రాల లీక్ కేసులో ఐదుగురు ప్రవాస ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు విద్యా మంత్రిత్వ శాఖ (MoE) సిద్ధమవుతోంది. ఐదుగురు ప్రవాస ఉపాధ్యాయుల సేవలను రద్దు చేయడంతోపాటు సర్వీస్ ముగింపు గ్రాట్యుటీలను తీసివేయాలని భావిస్తోంది. పరీక్షా పత్రాల లీక్పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తులో వారి ప్రమేయాన్ని నిర్ధారించడంతో విద్యాశాఖ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ అయిదురు ఉపాధ్యాయులపై విచారణ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు