హైస్కూల్ పరీక్షా పత్రాల లీక్ కేసు.. ఐదుగురు ప్రవాస టీచర్లపై చర్యలు!
- January 25, 2023కువైట్: హైస్కూల్ పరీక్షా పత్రాల లీక్ కేసులో ఐదుగురు ప్రవాస ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు విద్యా మంత్రిత్వ శాఖ (MoE) సిద్ధమవుతోంది. ఐదుగురు ప్రవాస ఉపాధ్యాయుల సేవలను రద్దు చేయడంతోపాటు సర్వీస్ ముగింపు గ్రాట్యుటీలను తీసివేయాలని భావిస్తోంది. పరీక్షా పత్రాల లీక్పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తులో వారి ప్రమేయాన్ని నిర్ధారించడంతో విద్యాశాఖ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ అయిదురు ఉపాధ్యాయులపై విచారణ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో