ఐఎల్ఏ ఆధ్వర్యంలో ఘనంగా 74వ భారత గణతంత్ర వేడుకలు
- January 27, 2023
బహ్రెయిన్: దాదాపు రెండేళ్ల అనంతరం 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని బహ్రెయిన్ లోని ఇండియన్ లేడీస్ అసోసియేషన్(ILA) ఘనంగా జరుపుకుంది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తితో కూడిన లైవ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లను నిర్వహించారు. సీఫ్లోని రామీ గ్రాండ్ హోటల్లో వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా క్విజ్లు, ఆటలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినట్లు ది ఇండియన్ లేడీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధీర్ పాసి తెలిపారు. మధ్యప్రాచ్యంలోని అతిపురాతనమైన లాభాపేక్షలేని సంస్థలలో ఐఎల్ఏ ఒకటి. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సహాయం చేయడానికి అనేక ప్రాజెక్ట్లలో ఈ సంస్థ పని చేస్తుంది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







