ఐఎల్ఏ ఆధ్వర్యంలో ఘనంగా 74వ భారత గణతంత్ర వేడుకలు
- January 27, 2023
బహ్రెయిన్: దాదాపు రెండేళ్ల అనంతరం 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని బహ్రెయిన్ లోని ఇండియన్ లేడీస్ అసోసియేషన్(ILA) ఘనంగా జరుపుకుంది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తితో కూడిన లైవ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లను నిర్వహించారు. సీఫ్లోని రామీ గ్రాండ్ హోటల్లో వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా క్విజ్లు, ఆటలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినట్లు ది ఇండియన్ లేడీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధీర్ పాసి తెలిపారు. మధ్యప్రాచ్యంలోని అతిపురాతనమైన లాభాపేక్షలేని సంస్థలలో ఐఎల్ఏ ఒకటి. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సహాయం చేయడానికి అనేక ప్రాజెక్ట్లలో ఈ సంస్థ పని చేస్తుంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







