ఐఎల్ఏ ఆధ్వర్యంలో ఘనంగా 74వ భారత గణతంత్ర వేడుకలు
- January 27, 2023
బహ్రెయిన్: దాదాపు రెండేళ్ల అనంతరం 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని బహ్రెయిన్ లోని ఇండియన్ లేడీస్ అసోసియేషన్(ILA) ఘనంగా జరుపుకుంది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తితో కూడిన లైవ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లను నిర్వహించారు. సీఫ్లోని రామీ గ్రాండ్ హోటల్లో వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా క్విజ్లు, ఆటలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినట్లు ది ఇండియన్ లేడీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధీర్ పాసి తెలిపారు. మధ్యప్రాచ్యంలోని అతిపురాతనమైన లాభాపేక్షలేని సంస్థలలో ఐఎల్ఏ ఒకటి. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సహాయం చేయడానికి అనేక ప్రాజెక్ట్లలో ఈ సంస్థ పని చేస్తుంది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







