ప్రవక్త మస్జీదును సందర్శించిన 8 మిలియన్ల ఆరాధకులు
- January 27, 2023
సౌదీ: మదీనాలోని ప్రవక్త మస్జీదులో సందర్శకులు, ఆరాధకుల సంఖ్య 1444 AH ప్రారంభం నుండి 8 మిలియన్లకు చేరుకుందని రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల ప్రెసిడెన్సీ అధిపతి షేక్ డా. అబ్దుల్రహ్మాన్ అల్-సుడైస్ తెలిపారు. ప్రవక్త (స) సమాధి వద్దకు వచ్చిన సందర్శకుల సంఖ్య 7.7 మిలియన్లకు చేరుకుందని, పాత మస్జీదు, రౌదా షరీఫ్ లోపల ఆరాధించే వారి సంఖ్య దాదాపు 2 మిలియన్లకు చేరుకుందని ఆయన తెలిపారు. ప్రవక్త మస్జీదులో దాదాపు 102 మిలియన్ల మంది పురుషులు, మహిళలు ప్రార్థనలు చేశారన్నారు. సందర్శకులు, ఆరాధకులకు విజ్ఞానం, సాంస్కృతిక, సామాజిక సుసంపన్నతను అందించడానికి ప్రెసిడెన్సీ తన ప్రయత్నాలను పెట్టుబడి ఉందని అల్-సుడైస్ చెప్పారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







