కేరళ విమానాశ్రయంలో యూఏఈ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండింగ్
- January 30, 2023
యూఏఈ: షార్జా నుండి బయలుదేరిన విమానం భారతదేశంలోని విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు పిటిఐ తెలిపింది. సాంకేతిక లోపంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానానికి సంబంధించిన హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని విమానశ్రయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







