కేరళ విమానాశ్రయంలో యూఏఈ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండింగ్

- January 30, 2023 , by Maagulf
కేరళ విమానాశ్రయంలో యూఏఈ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండింగ్

యూఏఈ: షార్జా నుండి బయలుదేరిన విమానం భారతదేశంలోని విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు పిటిఐ తెలిపింది. సాంకేతిక లోపంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానానికి సంబంధించిన హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని విమానశ్రయ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com