మస్కట్ గవర్నరేట్లో 212 మంది ప్రవాసులు అరెస్ట్
- February 06, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో జనవరి 2023లో నిబంధనలు ఉల్లంఘించిన 212 మంది ఒమనీయేతర అరెస్ట్ చేసినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. 2023 జనవరి నెలలో మస్కట్ గవర్నరేట్లోని విలాయత్లలో చేపట్టిన తనిఖీల సందర్భంగా కార్మిక చట్టంలోని ఆర్టికల్ 114ను ఉల్లంఘించిన 212 మంది కార్మికులను అరెస్టు చేశామని తెలిపింది. వీరిలో 109 మంది వారి యజమాని వద్ద.. 55 మంది యజమాని కాని వారి వద్ద పనిచేస్తుండగా కార్మిక మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు కార్మిక చట్టంలోని ఆర్టికల్ 113ను ఉల్లంఘిస్తూ ఒమనైజ్డ్ వృత్తులలో పనిచేస్తున్న 48 మంది కార్మికులను కూడా అరెస్టు చేసినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







