మస్కట్ గవర్నరేట్లో 212 మంది ప్రవాసులు అరెస్ట్
- February 06, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో జనవరి 2023లో నిబంధనలు ఉల్లంఘించిన 212 మంది ఒమనీయేతర అరెస్ట్ చేసినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. 2023 జనవరి నెలలో మస్కట్ గవర్నరేట్లోని విలాయత్లలో చేపట్టిన తనిఖీల సందర్భంగా కార్మిక చట్టంలోని ఆర్టికల్ 114ను ఉల్లంఘించిన 212 మంది కార్మికులను అరెస్టు చేశామని తెలిపింది. వీరిలో 109 మంది వారి యజమాని వద్ద.. 55 మంది యజమాని కాని వారి వద్ద పనిచేస్తుండగా కార్మిక మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు కార్మిక చట్టంలోని ఆర్టికల్ 113ను ఉల్లంఘిస్తూ ఒమనైజ్డ్ వృత్తులలో పనిచేస్తున్న 48 మంది కార్మికులను కూడా అరెస్టు చేసినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









