మస్కట్ గవర్నరేట్లో 212 మంది ప్రవాసులు అరెస్ట్
- February 06, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో జనవరి 2023లో నిబంధనలు ఉల్లంఘించిన 212 మంది ఒమనీయేతర అరెస్ట్ చేసినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. 2023 జనవరి నెలలో మస్కట్ గవర్నరేట్లోని విలాయత్లలో చేపట్టిన తనిఖీల సందర్భంగా కార్మిక చట్టంలోని ఆర్టికల్ 114ను ఉల్లంఘించిన 212 మంది కార్మికులను అరెస్టు చేశామని తెలిపింది. వీరిలో 109 మంది వారి యజమాని వద్ద.. 55 మంది యజమాని కాని వారి వద్ద పనిచేస్తుండగా కార్మిక మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు కార్మిక చట్టంలోని ఆర్టికల్ 113ను ఉల్లంఘిస్తూ ఒమనైజ్డ్ వృత్తులలో పనిచేస్తున్న 48 మంది కార్మికులను కూడా అరెస్టు చేసినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







