కువైట్ ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్.. కాన్సులర్ సమస్యలపై ఫిర్యాదులు
- February 08, 2023
కువైట్: ప్రవాస భారతీయుల నుంచి కాన్సులర్ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా భారత రాయబారి భారతీయ పౌరులకు సబంధించిన కాన్సులర్ సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించనున్నారు. కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో ఫిబ్రవరి 8వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటలకు ఓపెన్ హౌజ్ జరగనుంది. భారతీయ పౌరులు ఉదయం 9:30 గంటల నుండి రాయబార కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఓపెన్ హౌస్ సమయంలో భారతీయ పౌరులకు ఏవైనా కాన్సులర్ సమస్యలను పరిష్కరించడానికి రాయబారి, కాన్సులర్ అధికారులు అందుబాటులో ఉంటారని ఇండియన్ ఎంబసీ కార్యాలయం తన ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం