కువైట్ ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్.. కాన్సులర్ సమస్యలపై ఫిర్యాదులు
- February 08, 2023
కువైట్: ప్రవాస భారతీయుల నుంచి కాన్సులర్ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా భారత రాయబారి భారతీయ పౌరులకు సబంధించిన కాన్సులర్ సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించనున్నారు. కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో ఫిబ్రవరి 8వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటలకు ఓపెన్ హౌజ్ జరగనుంది. భారతీయ పౌరులు ఉదయం 9:30 గంటల నుండి రాయబార కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఓపెన్ హౌస్ సమయంలో భారతీయ పౌరులకు ఏవైనా కాన్సులర్ సమస్యలను పరిష్కరించడానికి రాయబారి, కాన్సులర్ అధికారులు అందుబాటులో ఉంటారని ఇండియన్ ఎంబసీ కార్యాలయం తన ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







