కువైట్ ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్.. కాన్సులర్ సమస్యలపై ఫిర్యాదులు
- February 08, 2023
కువైట్: ప్రవాస భారతీయుల నుంచి కాన్సులర్ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా భారత రాయబారి భారతీయ పౌరులకు సబంధించిన కాన్సులర్ సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించనున్నారు. కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో ఫిబ్రవరి 8వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటలకు ఓపెన్ హౌజ్ జరగనుంది. భారతీయ పౌరులు ఉదయం 9:30 గంటల నుండి రాయబార కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఓపెన్ హౌస్ సమయంలో భారతీయ పౌరులకు ఏవైనా కాన్సులర్ సమస్యలను పరిష్కరించడానికి రాయబారి, కాన్సులర్ అధికారులు అందుబాటులో ఉంటారని ఇండియన్ ఎంబసీ కార్యాలయం తన ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు









