సముద్ర చేపలు.! కిడ్నీ రోగులకు దివ్యౌషధం.!
- February 08, 2023
ఆకుకూరల్లో ఎక్కువగా లభించే ఒమేగా 3 ఫాటీ ఆమ్లాలు.. సముద్ర చేపల్లోనూ అధికంగా వున్నట్లు గుర్తించారు. అందుకే సముద్ర చేపలను రెగ్యులర్గా తినడం వల్ల మూత్ర పిండాలూ, కిడ్నీ సంబంధిత వ్యాధులకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
సముద్రంలో దొరికే ఏ జాతికి చెందిన చేపలైనా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదట. అప్పుడప్పుడూ సముద్ర చేపలను తినేవారిలోనే అధికంగా దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయ్.
అలాంటిది కనీసం వారానికోసారైనా తినే వారిలో కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి రిస్క్ చాలా చాలా తక్కువగా వుంటోందనీ ఓ సర్వే ద్వారా తేలింది.
కవ్వలు, కానాగంగతలు, మాగ, పొలస తదితర సముద్ర చేపలతో అధికంగా ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది.
తాజా వార్తలు
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్షిప్లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి







