సముద్ర చేపలు.! కిడ్నీ రోగులకు దివ్యౌషధం.!
- February 08, 2023ఆకుకూరల్లో ఎక్కువగా లభించే ఒమేగా 3 ఫాటీ ఆమ్లాలు.. సముద్ర చేపల్లోనూ అధికంగా వున్నట్లు గుర్తించారు. అందుకే సముద్ర చేపలను రెగ్యులర్గా తినడం వల్ల మూత్ర పిండాలూ, కిడ్నీ సంబంధిత వ్యాధులకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
సముద్రంలో దొరికే ఏ జాతికి చెందిన చేపలైనా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదట. అప్పుడప్పుడూ సముద్ర చేపలను తినేవారిలోనే అధికంగా దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయ్.
అలాంటిది కనీసం వారానికోసారైనా తినే వారిలో కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి రిస్క్ చాలా చాలా తక్కువగా వుంటోందనీ ఓ సర్వే ద్వారా తేలింది.
కవ్వలు, కానాగంగతలు, మాగ, పొలస తదితర సముద్ర చేపలతో అధికంగా ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది.
తాజా వార్తలు
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్