జెడ్డాలో రైల్వే ట్రాక్ వద్ద కారు ప్రమాదం.. పలువురికి గాయాలు
- February 09, 2023
జెడ్డా : జెడ్డాలోని హరమైన్ రైల్వే ట్రాక్ వెలుపల కారు ప్రమాదం జరిగింది. కారు వంతెనపై నుండి పడి మంటలు చెలరేగిన ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటలకు జెడ్డా గవర్నరేట్లోని ప్రిన్స్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ రోడ్ (తహ్లియా) కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు హరమైన్ హై-స్పీడ్ రైలు ఒక ప్రకటనలో తెలిపింది. ఎటువంటి మరణాలు సంభవించలేదని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. ఈ ప్రమాదం రైళ్ల రాకపోకలపైనా, రైలు ప్రయాణాల షెడ్యూల్పైనా ప్రభావం చూపలేదని, మరమ్మతు పనులు ప్రారంభించినట్లు ప్రకటనలో అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







