సుగుణ సుందరి జాడే లేదే పాపం.!
- February 09, 2023
ఈ ఏడాది సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేర్ వీరయ్య’ అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది శృతి హాసన్. రెండూ పెద్ద సినిమాలు కావడం.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో శృతి హాసన్ గతంలో తాను పోగొట్టుకున్న స్టార్ స్టేటస్ని ఈ రెండు సినిమాలతోనూ తిరిగి దక్కించేుకుందనే చెప్పాలి.
అంతా బాగానే వుంది కానీ, ఈ మధ్య శృతి హాసన్ జాడే లేదు. ‘వీర సింహారెడ్డి’ సినిమా కోసం ఎలాగోలా ప్రమోషన్లలో అడపా దడపా కనిపించిన శృతి హాసన్, ‘వాల్తేర్ వీరయ్య’ ప్రమోషన్లలో అస్సలు కనిపించలేదు.
ఆ తర్వాత కూడా ఒక్క ఇంటర్వ్యూలోనూ శృతిహాసన్ సందడి చేసింది లేదు. ‘వీరయ్య’ ఈవెంట్లో శృతి హాసన్కి హెల్త్ ఇష్యూ అని తెలిసింది. పాపం.! ఆ హెల్త్ ఇష్యూ ఇంకా తగ్గలేదేమో.. అందుకే రాక రాక వచ్చిన ఈ గోల్డెన్ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది శృతి హాసన్.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







