హజ్ రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభం: దరఖాస్తు, ప్యాకేజీల వివరాలు
- February 09, 2023
యూఏఈ: ఈ సంవత్సరం హజ్ చేయాలనుకునే నివాసితులు ఫిబ్రవరి 13 నుండి మార్చి 10 వరకు నమోదు చేసుకోవచ్చని యూఏఈ అధికారులు ప్రకటించారు. నివాసితుల నుండి భారీ డిమాండ్ ఉందని, ఈ నెలాఖరు లోపు రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకోవాలని ప్రజలను హజ్ ఆపరేటర్లు కోరారు. ఈ సారి ఇండియాకు 175,000 కోటాను కేటాయించారు.ఇందులో భారత ప్రభుత్వం కింద 80 శాతం కోటాను, ప్రైవేట్ హజ్ ఆపరేటర్లకు మిగతా 20 శాతం కోటాను కేటాయిస్తారు. ఎమిరాటీ జాతీయులకు హజ్ చేయడానికి వీసా అవసరం లేదు.. కానీ అనుమతి అవసరం.
ఎంత ఖర్చవుతుందంటే..
మొత్తం తీర్థయాత్ర ప్యాకేజీ జాతీయతలు, పోర్ట్ ఆఫ్ డిపార్చర్ ఆధారంగా మారుతుంది. యూఏఈలోని భారతీయ ప్రవాసుని కోసం హజ్ ప్యాకేజీ సౌకర్యాలు, వసతిని బట్టి Dh30,000 నుండి Dh55,000 వరకు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వ కోటాలో హజ్ చేసే భారతీయులకు దాదాపు Dh15,000 వరకు ఖర్చు అవుతుంది.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







