ఈ పండ్లు రెగ్యలర్గా మీ డైట్లో వుంటున్నాయా.?
- February 13, 2023కొన్ని పండ్లకు యాంటీ ఏజింగ్ శక్తి వుంటుంది.ఆ పండ్లను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏజ్తో పాటూ వచ్చే కొన్ని కీలకమైన మార్పులూ, కొన్ని అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకునే అవకాశముంటుంది.అంతేకాదు, ఏజ్ పరంగా వచ్చే చర్మం పై ముడతల్ని సైతం తగ్గించే శక్తి వుంటుందట.ఆ పండ్లను డైలీ తినడం మర్చిపోకండి మరి.
యాపిల్, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, నిమ్మకాయ తదితర పండ్లను తీసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.సిట్రస్ జాతికి చెందిన నిమ్మపండులో విటమిన్ సి అధికంగా వుంటుంది. నిమ్మకాయను ఏ రూపంలో తీసుకున్నా చర్మం కాంతివంతంగా మెరుస్తుంటుంది. అలాగే చర్మం పై వచ్చే ముడతలు కూడా తొలగించేందుకు తోడ్పడుతుంది.
యాపిల్లో ఎంజైములు అధికంగా వుంటాయి.చర్మం పై మెరుపును కలిగించేందుకు తొడ్పడతాయి.పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్తో పాటూ యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా వుండడం వల్ల చర్మ సౌందర్యానికి తోడ్పడుతుంది.పుచ్చకాయ స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.స్ట్రాబెర్రీ తీసుకోవడం వల్ల రక్తంలో కొల్లాజెన్స్ పెరిగి, చర్మం కాంతి వంతంగా మారడంతో పాటూ, యవ్వనంగా కనిపిస్తారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం