ఏడు రోజుల తర్వాత మహిళను రక్షించిన రెస్క్యూ టీమ్స్
- February 13, 2023
అనటోలియా: రిపబ్లిక్ ఆఫ్ టర్కియేలో విధ్వంసకర భూకంపం సంభవించిన 176 గంటల తర్వాత బహ్రెయిన్, ఒమన్ సుల్తానేట్ రెస్క్యూ టీమ్లు శిథిలాల కింద నుండి ఒక మహిళ సజీవంగా రక్షించారు. ఆమెకు అవసరమైన చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA) ఒక ప్రకటన విడుదల చేసింది. “భూకంపం వల్ల ప్రభావితమైన అనేక ప్రాంతాలలో విస్తృతమైన శోధనలు జరిగాయి.ఈ రోజు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ శిథిలాల కింద నుండి ఒక మహిళను రక్షించారు.’’ అని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







