ఏడు రోజుల తర్వాత మహిళను రక్షించిన రెస్క్యూ టీమ్స్

- February 13, 2023 , by Maagulf
ఏడు రోజుల తర్వాత మహిళను రక్షించిన రెస్క్యూ టీమ్స్

అనటోలియా: రిపబ్లిక్ ఆఫ్ టర్కియేలో విధ్వంసకర భూకంపం సంభవించిన 176 గంటల తర్వాత బహ్రెయిన్, ఒమన్ సుల్తానేట్ రెస్క్యూ టీమ్‌లు శిథిలాల కింద నుండి ఒక మహిళ సజీవంగా రక్షించారు. ఆమెకు అవసరమైన చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA) ఒక ప్రకటన విడుదల చేసింది. “భూకంపం వల్ల ప్రభావితమైన అనేక ప్రాంతాలలో విస్తృతమైన శోధనలు జరిగాయి.ఈ రోజు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ శిథిలాల కింద నుండి ఒక మహిళను రక్షించారు.’’ అని అథారిటీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com