టర్కీలో కొనసాగుతున్న బహ్రెయిన్ రెస్క్యూ టీమ్ ఆపరేషన్
- February 14, 2023
బహ్రెయిన్ : టర్కీలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ రాయల్ గార్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ మానవతా మిషన్ను కొనసాగిస్తున్నాయి. మానవతా సహాయ మిషన్ "ఆర్మ్స్ ఆఫ్ రిలీఫ్ ఆపరేషన్"లో భాగంగా తన ఫీల్డ్ కార్యకలాపాలను కొనసాగిస్తూ.. భూకంపంలో శిథిలాల నుండి ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతకడంతోపాటు గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలకు అనుగుణంగా బహ్రెయిన్ రెస్క్యూ టీమ్స్ టర్కీలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









