టర్కీలో కొనసాగుతున్న బహ్రెయిన్ రెస్క్యూ టీమ్ ఆపరేషన్
- February 14, 2023
బహ్రెయిన్ : టర్కీలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ రాయల్ గార్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ మానవతా మిషన్ను కొనసాగిస్తున్నాయి. మానవతా సహాయ మిషన్ "ఆర్మ్స్ ఆఫ్ రిలీఫ్ ఆపరేషన్"లో భాగంగా తన ఫీల్డ్ కార్యకలాపాలను కొనసాగిస్తూ.. భూకంపంలో శిథిలాల నుండి ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతకడంతోపాటు గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలకు అనుగుణంగా బహ్రెయిన్ రెస్క్యూ టీమ్స్ టర్కీలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..







