టర్కీలో కొనసాగుతున్న బహ్రెయిన్ రెస్క్యూ టీమ్ ఆపరేషన్
- February 14, 2023
బహ్రెయిన్ : టర్కీలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ రాయల్ గార్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ మానవతా మిషన్ను కొనసాగిస్తున్నాయి. మానవతా సహాయ మిషన్ "ఆర్మ్స్ ఆఫ్ రిలీఫ్ ఆపరేషన్"లో భాగంగా తన ఫీల్డ్ కార్యకలాపాలను కొనసాగిస్తూ.. భూకంపంలో శిథిలాల నుండి ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతకడంతోపాటు గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలకు అనుగుణంగా బహ్రెయిన్ రెస్క్యూ టీమ్స్ టర్కీలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







