మెడిసిన్ ఫీజు అమలుతో 25 శాతం తగ్గిన ప్రవాసుల సంఖ్య
- February 16, 2023
కువైట్: ప్రవాసులకు మందుల కోసం అదనపు రుసుము అమలు చేసిన తర్వాత ఆరోగ్య కేంద్రాలను సందర్శించే ప్రవాసుల సంఖ్య 20 నుండి 25 శాతం తగ్గినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. డిసెంబర్ 18 నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రి ప్రమాద కేసులకు 5 దినార్లు.. ప్రవాసుల కోసం ఔట్ పేషెంట్ క్లినిక్లకు 10 దీనార్లు వసూలు చేయడం ప్రారంభించింది. 2022 డిసెంబర్ 19 నుండి ఫిబ్రవరి 2023 ప్రారంభంలో నమోదైన కేసులను పరిశిలిస్తే.. క్లినిక్లను సందర్శించిన ప్రవాసుల సంఖ్య 25 నుండి 30 శాతం వరకు తగ్గుదల కనిపించింది. దాదాపు 30 నుండి 40 శాతం మంది ప్రవాసులు తమ ప్రిస్క్రిప్షన్లను తీసుకొని ప్రైవేట్ ఫార్మసీలకు వెళ్లుతున్నట్లు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









