మెడిసిన్ ఫీజు అమలుతో 25 శాతం తగ్గిన ప్రవాసుల సంఖ్య
- February 16, 2023
కువైట్: ప్రవాసులకు మందుల కోసం అదనపు రుసుము అమలు చేసిన తర్వాత ఆరోగ్య కేంద్రాలను సందర్శించే ప్రవాసుల సంఖ్య 20 నుండి 25 శాతం తగ్గినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. డిసెంబర్ 18 నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రి ప్రమాద కేసులకు 5 దినార్లు.. ప్రవాసుల కోసం ఔట్ పేషెంట్ క్లినిక్లకు 10 దీనార్లు వసూలు చేయడం ప్రారంభించింది. 2022 డిసెంబర్ 19 నుండి ఫిబ్రవరి 2023 ప్రారంభంలో నమోదైన కేసులను పరిశిలిస్తే.. క్లినిక్లను సందర్శించిన ప్రవాసుల సంఖ్య 25 నుండి 30 శాతం వరకు తగ్గుదల కనిపించింది. దాదాపు 30 నుండి 40 శాతం మంది ప్రవాసులు తమ ప్రిస్క్రిప్షన్లను తీసుకొని ప్రైవేట్ ఫార్మసీలకు వెళ్లుతున్నట్లు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







