సివరాఖరికి శివగామికే ఫిక్సయిపోయిన త్రివిక్రముడు.!
- February 27, 2023
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జెట్ స్పీడులో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి మహేష్ బాబు ఇంట వరుస విషాదాలతో బ్రేకులు పడిన సంగతి తెలిసిందే.
ఈ మధ్యనే మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీలీల సెకండ్ హీరోయిన్ రోల్ పోషిస్తోంది. అలాగే, త్రివిక్రమ్ సినిమాల్లో సహజంగానే ఓ సీనియర్ లేడీ పాత్రకు అత్యధిక ప్రాధాన్యత వుంటుంది. అలా ఈ సినిమాలోనూ ఓ సీనియర్ లేడీ పవర్ ఫుల్ వుండనే వుంది.
ఆ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి పలువురు సీనియర్ నటీమణుల పేర్లు వినిపించగా.. చివరికి టాలీవుడ్ డేరింగ్ లేడీ రమ్యకృష్ణ వద్దే త్రివిక్రమ్ బండి ఆగిపోయింది. ఎంతైనా శివగామికి మించిన వాళ్లుంటారా చెప్పండి.! త్వరలో జరగబోయే షెడ్యూల్లో రమ్యకృష్ణ పాల్గొనబోతోందనీ సమాచారం.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!