యూఏఈలో తేలికపాటి భూకంపం..!
- March 03, 2023
యూఏఈ: గురువారం సాయంత్రం యూఏఈలో స్వల్ప భూకంపం సంభవించింది. కొందరు నివాసితులు భూకంప ప్రకంపనలను అనుభవించినట్లు చెబుతున్నారు. రిక్టర్ స్కేలుపై ఇది 1.9గా నమోదైంది. భూకంపం దిబ్బా అల్ ఫుజైరా తీరంలో రాత్రి 8 గంటలకు నమోదైందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (ఎన్సిఎం) తెలిపింది. అయితే, భూకంపాల గురించి యూఏఈ నివాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని NCM డిపార్ట్మెంట్ ఆఫ్ సిస్మోలజీ డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ తెలిపారు. "సాధారణంగా ఒక సంవత్సరంలో రెండు నుండి మూడు వరకు స్వల్ప ప్రకంపనలు వస్తుంటాయి. ఈ ప్రకంపనలు సెన్సార్ల ద్వారా మాత్రమే గుర్తించవచ్చు. ఇవి భవనాలు లేదా మౌలిక సదుపాయాలను ప్రభావితం చేయవు." అని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









