యూఏఈలో తేలికపాటి భూకంపం..!
- March 03, 2023
యూఏఈ: గురువారం సాయంత్రం యూఏఈలో స్వల్ప భూకంపం సంభవించింది. కొందరు నివాసితులు భూకంప ప్రకంపనలను అనుభవించినట్లు చెబుతున్నారు. రిక్టర్ స్కేలుపై ఇది 1.9గా నమోదైంది. భూకంపం దిబ్బా అల్ ఫుజైరా తీరంలో రాత్రి 8 గంటలకు నమోదైందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (ఎన్సిఎం) తెలిపింది. అయితే, భూకంపాల గురించి యూఏఈ నివాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని NCM డిపార్ట్మెంట్ ఆఫ్ సిస్మోలజీ డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ తెలిపారు. "సాధారణంగా ఒక సంవత్సరంలో రెండు నుండి మూడు వరకు స్వల్ప ప్రకంపనలు వస్తుంటాయి. ఈ ప్రకంపనలు సెన్సార్ల ద్వారా మాత్రమే గుర్తించవచ్చు. ఇవి భవనాలు లేదా మౌలిక సదుపాయాలను ప్రభావితం చేయవు." అని వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..