నడకదారి భక్తులకు త్వరలో టోకెన్లు పున:ప్రారంభం: TTD EO
- March 03, 2023
తిరుమల: నడకదారి భక్తులకు త్వరలో టోకెన్లు పున:ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రాధామోహన్ దాస్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. అక్రమాలకు పాల్పడటంతో రాధామోహన్ ను ఇస్కాన్ సంస్థ తొలగించిందని స్పష్టం చేశారు. భక్తులు దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
సుదర్శన్, గోవర్థన్, కల్యాణ్ సత్రాలను తొలగించి కొత్తగా నిర్మిస్తామని చెప్పారు. కాగా, ఫిబ్రవరిలో 18.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు టీటీడీ పేర్కొంది. ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.114.29 కోట్లు వచ్చిందని వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..