'సరైనోడు' బ్లాక్‌బస్టర్‌ వేడుక విజయవాడ సిద్దార్థ హోటల్‌ గ్రౌండ్‌ లో

- May 04, 2016 , by Maagulf
'సరైనోడు' బ్లాక్‌బస్టర్‌ వేడుక విజయవాడ సిద్దార్థ హోటల్‌ గ్రౌండ్‌ లో

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సరైనోడు ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయవాడ నగరంలోని సిద్దార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రౌండ్‌లో బుధవారం 'సరైనోడు' బ్లాక్‌బస్టర్‌ వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అల్లుఅర్జున్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌, దర్శకుడు బోయపాటి శ్రీను, శ్రీకాంత్‌, అల్లు అరవింద్‌ తదితరులు హాజరయ్యారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com