శరీరానికి మేలు చేసే ఈ బ్యాక్టీరియా గురించి మీకు తెలుసా.?
- March 06, 2023
బ్యాక్టీరియా ఎటాక్ చేస్తే అస్వస్థతకు గురి అవుతామనీ, అనారోగ్యం పాలవుతామనీ తెలిసిందే. అయితే, బ్యాక్టీరియాలోనూ మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా వుంటుందన్న సంగతి మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ముఖ్యంగా మన శరీరాన్ని ముఖ్యంగా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా వుంచే బ్యాక్టీరియా మన శరీరంలో వుంటుంది.. అది మనం తీసుకునే ఆహారం ద్వారానే శరీరంలోనికి ప్రవేశిస్తుంది.
ఆ ఆహారమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పులియబెట్టిన ఆహార పదార్ధాల్లో వుండే బ్యాక్టీరియా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పేగులు ఆరోగ్యంగా వుంచేందుకు తోడ్పడుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా వుంటుంది.
ఏంటా ఆహారం.?
పులియబెట్టిన ఇడ్లీ, దోశె పిండిలో ఈ బ్యాక్టీరియా అధికంగా వుంటుంది. అందుకే ఉదయం ఆహారంలో పులియబెట్టిన పిండితో చేసిన ఇడ్లీ, దోశె, ఊతప్పం వంటి రుచికరమైన వంటకాలను చేసుకుని తింటే జిహ్వకి రుచి. ఒంటికి ఆరోగ్యం.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









