శరీరానికి మేలు చేసే ఈ బ్యాక్టీరియా గురించి మీకు తెలుసా.?
- March 06, 2023బ్యాక్టీరియా ఎటాక్ చేస్తే అస్వస్థతకు గురి అవుతామనీ, అనారోగ్యం పాలవుతామనీ తెలిసిందే. అయితే, బ్యాక్టీరియాలోనూ మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా వుంటుందన్న సంగతి మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ముఖ్యంగా మన శరీరాన్ని ముఖ్యంగా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా వుంచే బ్యాక్టీరియా మన శరీరంలో వుంటుంది.. అది మనం తీసుకునే ఆహారం ద్వారానే శరీరంలోనికి ప్రవేశిస్తుంది.
ఆ ఆహారమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పులియబెట్టిన ఆహార పదార్ధాల్లో వుండే బ్యాక్టీరియా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పేగులు ఆరోగ్యంగా వుంచేందుకు తోడ్పడుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా వుంటుంది.
ఏంటా ఆహారం.?
పులియబెట్టిన ఇడ్లీ, దోశె పిండిలో ఈ బ్యాక్టీరియా అధికంగా వుంటుంది. అందుకే ఉదయం ఆహారంలో పులియబెట్టిన పిండితో చేసిన ఇడ్లీ, దోశె, ఊతప్పం వంటి రుచికరమైన వంటకాలను చేసుకుని తింటే జిహ్వకి రుచి. ఒంటికి ఆరోగ్యం.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు