శరీరానికి మేలు చేసే ఈ బ్యాక్టీరియా గురించి మీకు తెలుసా.?
- March 06, 2023బ్యాక్టీరియా ఎటాక్ చేస్తే అస్వస్థతకు గురి అవుతామనీ, అనారోగ్యం పాలవుతామనీ తెలిసిందే. అయితే, బ్యాక్టీరియాలోనూ మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా వుంటుందన్న సంగతి మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ముఖ్యంగా మన శరీరాన్ని ముఖ్యంగా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా వుంచే బ్యాక్టీరియా మన శరీరంలో వుంటుంది.. అది మనం తీసుకునే ఆహారం ద్వారానే శరీరంలోనికి ప్రవేశిస్తుంది.
ఆ ఆహారమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పులియబెట్టిన ఆహార పదార్ధాల్లో వుండే బ్యాక్టీరియా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పేగులు ఆరోగ్యంగా వుంచేందుకు తోడ్పడుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా వుంటుంది.
ఏంటా ఆహారం.?
పులియబెట్టిన ఇడ్లీ, దోశె పిండిలో ఈ బ్యాక్టీరియా అధికంగా వుంటుంది. అందుకే ఉదయం ఆహారంలో పులియబెట్టిన పిండితో చేసిన ఇడ్లీ, దోశె, ఊతప్పం వంటి రుచికరమైన వంటకాలను చేసుకుని తింటే జిహ్వకి రుచి. ఒంటికి ఆరోగ్యం.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్