వాడి అల్ హవాస్నా రహదారి పున:ప్రారంభం
- March 13, 2023
మస్కట్: అల్ ఖబూరాలోని విలాయత్లోని వాడి అల్ హవాస్నా రహదారిని ప్రయాణికుల కోసం తిరిగి ప్రారంభించినట్లు రవాణా, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MTCIT) ప్రకటించింది. షాహీన్ తుఫాను కారణంగా రహదారికి సంభవించిన నష్టాలను మంత్రిత్వ శాఖ ఇటీవల పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ మార్గంలో 20 సైట్లను మరమ్మతు చేయడం, 60 కి.మీ పొడవున ఫుట్పాత్లను లెవలింగ్ చేయడం, అదనంగా తొమ్మిది వ్యాలీ క్రాసింగ్లు, ఐదు ప్రదేశాలలో బాక్స్ కల్వర్ట్ లను నిర్మించారు. 2021 అక్టోబరు 3న గంటకు 70 మైళ్ల వేగంతో కూడిన గాలులతో ఒమన్ సుల్తానేట్లో వచ్చిన షాహీన్ తుఫాను అనంతరం తీవ్ర తుఫానుగా మారి భారీ నష్టాలను మిగిల్చింది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









