వాడి అల్ హవాస్నా రహదారి పున:ప్రారంభం
- March 13, 2023
మస్కట్: అల్ ఖబూరాలోని విలాయత్లోని వాడి అల్ హవాస్నా రహదారిని ప్రయాణికుల కోసం తిరిగి ప్రారంభించినట్లు రవాణా, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MTCIT) ప్రకటించింది. షాహీన్ తుఫాను కారణంగా రహదారికి సంభవించిన నష్టాలను మంత్రిత్వ శాఖ ఇటీవల పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ మార్గంలో 20 సైట్లను మరమ్మతు చేయడం, 60 కి.మీ పొడవున ఫుట్పాత్లను లెవలింగ్ చేయడం, అదనంగా తొమ్మిది వ్యాలీ క్రాసింగ్లు, ఐదు ప్రదేశాలలో బాక్స్ కల్వర్ట్ లను నిర్మించారు. 2021 అక్టోబరు 3న గంటకు 70 మైళ్ల వేగంతో కూడిన గాలులతో ఒమన్ సుల్తానేట్లో వచ్చిన షాహీన్ తుఫాను అనంతరం తీవ్ర తుఫానుగా మారి భారీ నష్టాలను మిగిల్చింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







