కారు ప్రమాదంలో మరణించిన భారతీయ నర్సు

- March 14, 2023 , by Maagulf
కారు ప్రమాదంలో మరణించిన భారతీయ నర్సు

కువైట్: 40 ఏళ్ల భారతీయ నర్సు జస్తీ రోస్ భారతదేశంలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించింది. జస్టిరోస్ కువైట్‌లోని జాబర్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. కేరళలోని చంగనస్సేరి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆమే కుటుంబం ఫిబ్రవరి 28న భారత్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఆమె భర్త జెసిన్ హ్యుందాయ్ కువైట్‌లో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు జోవాన్,  జోనా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com