కారు ప్రమాదంలో మరణించిన భారతీయ నర్సు
- March 14, 2023
కువైట్: 40 ఏళ్ల భారతీయ నర్సు జస్తీ రోస్ భారతదేశంలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించింది. జస్టిరోస్ కువైట్లోని జాబర్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. కేరళలోని చంగనస్సేరి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆమే కుటుంబం ఫిబ్రవరి 28న భారత్కు విహారయాత్రకు వెళ్లారు. ఆమె భర్త జెసిన్ హ్యుందాయ్ కువైట్లో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు జోవాన్, జోనా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







