‘ఉగాది’ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న తెలంగాణ నేత
- March 20, 2023
దుబాయ్: దుబాయ్ లోని హైగేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో మార్చి 19న ‘ఉగాది’ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే, అడ్వకేట్ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని స్పార్క్ మీడియా వారు నిర్వహించగా..ఇండియా పీపుల్స్ ఫోరమ్ మద్దతిచ్చారు.ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్ సుర్నిదా ,వంశీ గౌడ్,రవి కటకం,పెనుకుల అశోక్, నవ్ నీత్, కుంబాల మహేందర్ రెడ్డి,బి.జె.పి ఎన్నారై సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
- విజయ్కు షాక్ ఇచ్చిన వామపక్ష పార్టీల నిర్ణయం
- ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ రూల్స్..
- నార్త్ అల్ బటిన్హాలో టొబాకో తయారీ యూనిట్ సీజ్..!!
- కార్మికుల హక్కులు, సంస్కరణలపై ఫస్ట్ జాయింట్ మీటింగ్..!!









