‘ఉగాది’ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న తెలంగాణ నేత
- March 20, 2023
దుబాయ్: దుబాయ్ లోని హైగేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో మార్చి 19న ‘ఉగాది’ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే, అడ్వకేట్ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని స్పార్క్ మీడియా వారు నిర్వహించగా..ఇండియా పీపుల్స్ ఫోరమ్ మద్దతిచ్చారు.ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్ సుర్నిదా ,వంశీ గౌడ్,రవి కటకం,పెనుకుల అశోక్, నవ్ నీత్, కుంబాల మహేందర్ రెడ్డి,బి.జె.పి ఎన్నారై సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు







