‘ఉగాది’ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న తెలంగాణ నేత
- March 20, 2023
దుబాయ్: దుబాయ్ లోని హైగేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో మార్చి 19న ‘ఉగాది’ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే, అడ్వకేట్ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని స్పార్క్ మీడియా వారు నిర్వహించగా..ఇండియా పీపుల్స్ ఫోరమ్ మద్దతిచ్చారు.ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్ సుర్నిదా ,వంశీ గౌడ్,రవి కటకం,పెనుకుల అశోక్, నవ్ నీత్, కుంబాల మహేందర్ రెడ్డి,బి.జె.పి ఎన్నారై సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు