యాత్రికుల భద్రతకు పెద్దపీట: కింగ్ సల్మాన్
- March 23, 2023
జెడ్డా: హజ్, ఉమ్రా యాత్రికులకు సేవలు, భద్రత విషయంలో సౌదీ అరేబియా రాజీ పడబోదని రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ స్పష్టం చేశారు. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌదీ పౌరులు, ప్రవాసులు, ముస్లింలకు కింగ్ సల్మాన్ శుభాకాంక్షలు తెలిపారు. యాత్రికులు దేశానికి వచ్చినప్పటి నుండి వారు తిరిగి వెళ్లే వరకు సౌకర్యాలు ఏర్నాటు చేయడంతోపాటు వారికి అవసరమైన సేవలను పగడ్బందీగా అందించాలని సల్మాన్ అధికారులను ఆదేశించారు. సౌదీ అరేబియా, మొత్తం ప్రపంచాన్ని అన్ని చెడుల నుండి రక్షించాలని ఈ సందర్భంగా కింగ్ సల్మాన్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







