యాత్రికుల భద్రతకు పెద్దపీట: కింగ్ సల్మాన్
- March 23, 2023
జెడ్డా: హజ్, ఉమ్రా యాత్రికులకు సేవలు, భద్రత విషయంలో సౌదీ అరేబియా రాజీ పడబోదని రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ స్పష్టం చేశారు. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌదీ పౌరులు, ప్రవాసులు, ముస్లింలకు కింగ్ సల్మాన్ శుభాకాంక్షలు తెలిపారు. యాత్రికులు దేశానికి వచ్చినప్పటి నుండి వారు తిరిగి వెళ్లే వరకు సౌకర్యాలు ఏర్నాటు చేయడంతోపాటు వారికి అవసరమైన సేవలను పగడ్బందీగా అందించాలని సల్మాన్ అధికారులను ఆదేశించారు. సౌదీ అరేబియా, మొత్తం ప్రపంచాన్ని అన్ని చెడుల నుండి రక్షించాలని ఈ సందర్భంగా కింగ్ సల్మాన్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి
- NRI టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- మహిళను హత్య చేసి ఫ్రిజ్లో భద్రపరిచిన వ్యక్తి లొంగుబాటు
- తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు..22 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మయామి ఓపెన్ విజేతగా జానిక్ సినర్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన EV సంస్థలు
- తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!
- ప్రాంతీయ భద్రత, సముద్ర ముప్పులపై అరబ్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!









