యాత్రికుల భద్రతకు పెద్దపీట: కింగ్ సల్మాన్
- March 23, 2023
జెడ్డా: హజ్, ఉమ్రా యాత్రికులకు సేవలు, భద్రత విషయంలో సౌదీ అరేబియా రాజీ పడబోదని రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ స్పష్టం చేశారు. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌదీ పౌరులు, ప్రవాసులు, ముస్లింలకు కింగ్ సల్మాన్ శుభాకాంక్షలు తెలిపారు. యాత్రికులు దేశానికి వచ్చినప్పటి నుండి వారు తిరిగి వెళ్లే వరకు సౌకర్యాలు ఏర్నాటు చేయడంతోపాటు వారికి అవసరమైన సేవలను పగడ్బందీగా అందించాలని సల్మాన్ అధికారులను ఆదేశించారు. సౌదీ అరేబియా, మొత్తం ప్రపంచాన్ని అన్ని చెడుల నుండి రక్షించాలని ఈ సందర్భంగా కింగ్ సల్మాన్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?







