ఇండియన్ ఎంబసీ పాస్పోర్ట్ కేంద్రం పని వేళల్లో మార్పు
- March 24, 2023కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో BLS ఇంటర్నేషనల్ భారతీయ పాస్పోర్ట్, వీసా సేవా కేంద్రాల కొత్త పని వేళలు అమల్లోకి వచ్చాయి. BLS కేంద్రాలు రమదాన్ సందర్భంగా శనివారం నుండి శుక్రవారం వరకు (అంటే వారంలో ఆరు రోజులు) ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు పని చేస్తాయి. జవహార టవర్ - 3వ అంతస్తు, అలీ-సేలం స్ట్రీట్, కువైట్ నగరం, జ్లీబ్ అల్-షుయూక్ (అబ్బాసియా) ఆలివ్ సూపర్ మార్కెట్ భవనం M అంతస్తు, అల్ అనౌద్ షాపింగ్ కాంప్లెక్స్, M ఫ్లోర్ మక్కా స్ట్రీట్ ఫహాహీల్ BLS కేంద్రాలు కొత్త పని వేళల్లో పనిచేస్తాయి.అయితే, కువైట్లోని భారత రాయబార కార్యాలయం తన సాధారణ పని వేళలలోనే పని చేస్తుందని ఎంబసీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు