మదీనాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- March 26, 2023సౌదీ: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ మార్చి 26న మదీనాలోని ప్రవక్త మస్జిద్ ను సందర్శించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అల్ మదీనా అల్ మునవ్వరా రీజియన్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, అల్ మదీనా అల్ మునవ్వరా రీజియన్ డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ ఖలీద్ అల్-ఫైసల్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రవక్త మసీదును సందర్శించి.. అల్ రౌదా అల్ షరీఫాలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. తరువాత, అతను ఖుబా మసీదును సందర్శించాడు. అక్కడ తహియత్ అల్ మస్జిద్ ప్రార్థనలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం