యాత్రికులు పవిత్ర స్థలాల పవిత్రతను గౌరవించాలి: మంత్రిత్వ శాఖ
- March 27, 2023రియాద్ : పవిత్ర మస్జీదుల సందర్శకులందరూ ఆయా ప్రదేశాల పవిత్రతను గౌరవించాలని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అదే విధంగా ఫోటోలు తీస్తున్నప్పుడు నైతికతకు కట్టుబడి ఉండాలని సూచించింది. సందర్శకులు ఫోటోలు తీయడంలో నిమగ్నమై ఉండకూడదని, సమీప ప్రాంతాలు, ప్రజలపై దృష్టి పెట్టాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఫోటోలు తీస్తున్నప్పుడుజజ వారి అనుమతి లేకుండా ఇతరులను ఫ్రేమ్లో చూపించకూడదని మంత్రిత్వ శాఖ కోరింది. సందర్శకులకు అందించబడే సేవల వ్యవస్థను నిర్ధారించడానికి రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ క్షేత్ర పర్యటనలను నిర్వహించడం గమనార్హం.
తాజా వార్తలు
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- వరంగల్ విమానాశ్రయం పై కదలిక
- ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్