యాత్రికులు పవిత్ర స్థలాల పవిత్రతను గౌరవించాలి: మంత్రిత్వ శాఖ
- March 27, 2023
రియాద్ : పవిత్ర మస్జీదుల సందర్శకులందరూ ఆయా ప్రదేశాల పవిత్రతను గౌరవించాలని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అదే విధంగా ఫోటోలు తీస్తున్నప్పుడు నైతికతకు కట్టుబడి ఉండాలని సూచించింది. సందర్శకులు ఫోటోలు తీయడంలో నిమగ్నమై ఉండకూడదని, సమీప ప్రాంతాలు, ప్రజలపై దృష్టి పెట్టాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఫోటోలు తీస్తున్నప్పుడుజజ వారి అనుమతి లేకుండా ఇతరులను ఫ్రేమ్లో చూపించకూడదని మంత్రిత్వ శాఖ కోరింది. సందర్శకులకు అందించబడే సేవల వ్యవస్థను నిర్ధారించడానికి రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ క్షేత్ర పర్యటనలను నిర్వహించడం గమనార్హం.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







