ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్
- March 31, 2023
యూఏఈ: రమదాన్ సందర్భంగా యూఏఈ నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులు 40 కిలోలు.. బిజినెస్ క్లాస్ ప్రయాణికులు 50 కేజీల వరకు ఉచిత బ్యాగేజీని తీసుకురావచ్చు. ఈ ఆఫర్ 31 మార్చి 31నుండి ఏప్రిల్ 18 వరకు చెల్లుబాటు అవుతుంది. UAE నుండి భారతదేశానికి 77 విమానాలను (16000+ సీట్లు) నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. UAE నుండి భారతదేశంలోని ఐదు గమ్యస్థానాలు ఢిల్లీ,ముంబై, కొచ్చి, హైదరాబాద్, చెన్నైలకు ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతుంది. ఇవి 40 కంటే ఎక్కువ అంతర్గత దేశీయ పాయింట్లకు కలుపుతుందని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







