ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్
- March 31, 2023
యూఏఈ: రమదాన్ సందర్భంగా యూఏఈ నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులు 40 కిలోలు.. బిజినెస్ క్లాస్ ప్రయాణికులు 50 కేజీల వరకు ఉచిత బ్యాగేజీని తీసుకురావచ్చు. ఈ ఆఫర్ 31 మార్చి 31నుండి ఏప్రిల్ 18 వరకు చెల్లుబాటు అవుతుంది. UAE నుండి భారతదేశానికి 77 విమానాలను (16000+ సీట్లు) నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. UAE నుండి భారతదేశంలోని ఐదు గమ్యస్థానాలు ఢిల్లీ,ముంబై, కొచ్చి, హైదరాబాద్, చెన్నైలకు ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతుంది. ఇవి 40 కంటే ఎక్కువ అంతర్గత దేశీయ పాయింట్లకు కలుపుతుందని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









