ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్
- March 31, 2023
యూఏఈ: రమదాన్ సందర్భంగా యూఏఈ నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులు 40 కిలోలు.. బిజినెస్ క్లాస్ ప్రయాణికులు 50 కేజీల వరకు ఉచిత బ్యాగేజీని తీసుకురావచ్చు. ఈ ఆఫర్ 31 మార్చి 31నుండి ఏప్రిల్ 18 వరకు చెల్లుబాటు అవుతుంది. UAE నుండి భారతదేశానికి 77 విమానాలను (16000+ సీట్లు) నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. UAE నుండి భారతదేశంలోని ఐదు గమ్యస్థానాలు ఢిల్లీ,ముంబై, కొచ్చి, హైదరాబాద్, చెన్నైలకు ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతుంది. ఇవి 40 కంటే ఎక్కువ అంతర్గత దేశీయ పాయింట్లకు కలుపుతుందని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







