ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్
- March 31, 2023
యూఏఈ: రమదాన్ సందర్భంగా యూఏఈ నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులు 40 కిలోలు.. బిజినెస్ క్లాస్ ప్రయాణికులు 50 కేజీల వరకు ఉచిత బ్యాగేజీని తీసుకురావచ్చు. ఈ ఆఫర్ 31 మార్చి 31నుండి ఏప్రిల్ 18 వరకు చెల్లుబాటు అవుతుంది. UAE నుండి భారతదేశానికి 77 విమానాలను (16000+ సీట్లు) నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. UAE నుండి భారతదేశంలోని ఐదు గమ్యస్థానాలు ఢిల్లీ,ముంబై, కొచ్చి, హైదరాబాద్, చెన్నైలకు ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతుంది. ఇవి 40 కంటే ఎక్కువ అంతర్గత దేశీయ పాయింట్లకు కలుపుతుందని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
తాజా వార్తలు
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







