ఒమన్లో 20 మంది ప్రవాసులు అరెస్ట్
- April 02, 2023
ఒమన్: విలాయత్ ఆఫ్ సీబ్లో కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన 20 మంది ప్రవాస కార్మికులను అరెస్ట్ చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక మంత్రిత్వ శాఖ, సీబ్ మున్సిపాలిటీ సహకారంతో చేప్టటిన తనిఖీ క్యాంపెయిన్ సందర్భంగా.. కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన 20 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అనారోగ్య పరిస్థితులను కలిగించేలా ప్రదర్శించిన పంటలు, బట్టలు, వస్తువులను జప్తు చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!