2023 చివరికి చమురు ఉత్పత్తిని 500k బ్యారెళ్లు తగ్గించనున్న సౌదీ..!
- April 03, 2023
రియాద్: సౌదీ అరేబియా మే నుండి 2023 చివరి వరకు రోజుకు 500 వేల బ్యారెళ్ల స్వచ్ఛంద కోతను అమలు చేయనున్నట్లు ఇంధన మంత్రిత్వ శాఖ అధికారి ఆదివారం ప్రకటించారు. కొన్ని ఓపెక్(OPEC), నాన్-ఓపెక్ భాగస్వామ్య దేశాలతో కుదిరిన సమన్వయం కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022 అక్టోబరు 5న జరిగిన 33వ ఓపెక్ , నాన్- ఓపెక్ మంత్రుల సమావేశంలో ఉత్పత్తిని తగ్గించడానికి ఈ స్వచ్ఛంద కోత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చమురు మార్కెట్ స్థిరత్వానికి తోడ్పడే లక్ష్యంతో చేపట్టిన ముందుజాగ్రత్త చర్య ఇదని మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









