2023 చివరికి చమురు ఉత్పత్తిని 500k బ్యారెళ్లు తగ్గించనున్న సౌదీ..!
- April 03, 2023
రియాద్: సౌదీ అరేబియా మే నుండి 2023 చివరి వరకు రోజుకు 500 వేల బ్యారెళ్ల స్వచ్ఛంద కోతను అమలు చేయనున్నట్లు ఇంధన మంత్రిత్వ శాఖ అధికారి ఆదివారం ప్రకటించారు. కొన్ని ఓపెక్(OPEC), నాన్-ఓపెక్ భాగస్వామ్య దేశాలతో కుదిరిన సమన్వయం కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022 అక్టోబరు 5న జరిగిన 33వ ఓపెక్ , నాన్- ఓపెక్ మంత్రుల సమావేశంలో ఉత్పత్తిని తగ్గించడానికి ఈ స్వచ్ఛంద కోత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చమురు మార్కెట్ స్థిరత్వానికి తోడ్పడే లక్ష్యంతో చేపట్టిన ముందుజాగ్రత్త చర్య ఇదని మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







