2023 చివరికి చమురు ఉత్పత్తిని 500k బ్యారెళ్లు తగ్గించనున్న సౌదీ..!
- April 03, 2023
రియాద్: సౌదీ అరేబియా మే నుండి 2023 చివరి వరకు రోజుకు 500 వేల బ్యారెళ్ల స్వచ్ఛంద కోతను అమలు చేయనున్నట్లు ఇంధన మంత్రిత్వ శాఖ అధికారి ఆదివారం ప్రకటించారు. కొన్ని ఓపెక్(OPEC), నాన్-ఓపెక్ భాగస్వామ్య దేశాలతో కుదిరిన సమన్వయం కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022 అక్టోబరు 5న జరిగిన 33వ ఓపెక్ , నాన్- ఓపెక్ మంత్రుల సమావేశంలో ఉత్పత్తిని తగ్గించడానికి ఈ స్వచ్ఛంద కోత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చమురు మార్కెట్ స్థిరత్వానికి తోడ్పడే లక్ష్యంతో చేపట్టిన ముందుజాగ్రత్త చర్య ఇదని మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..







