ఖైదీల కుటుంబాల అద్దెలు, పిల్లల చదువుకు పోలీసుల ఆర్థిక సహాయం
- April 03, 2023
యూఏఈ: దుబాయ్లోని వందలాది మంది ఖైదీల టుంబాల అపార్ట్మెంట్ అద్దెలు, వారి పిల్లల చదువుల ఖర్చులు, వైద్య బిల్లులను దుబాయ్ పోలీసులకు చెల్లించారు. దుబాయ్ పోలీసు విభాగంలోని హ్యుమానిటేరియన్ కేర్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం ఖైదీలకు 1 మిలియన్ దిర్హామ్లకు పైగా ఆర్థిక, అంతర్గత సహాయం అందించినట్లు హ్యుమానిటేరియన్ కేర్ డిపార్ట్మెంట్ హెడ్ కెప్టెన్ హబీబ్ అల్ జరౌనీ తెలిపారు. ఖైదీలకు, వారి కుటుంబాలకు సహాయం అందించడంలో స్వచ్ఛంద సంస్థలు కీలక భూమిక పోషిస్తున్నాయని వివరించారు. ఈ ఆర్థిక సహాయం జైళ్లలోని ఖైదీల జీవన స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు వారి కుటుంబాలకు సహాయం చేశాయని తెలిపారు. ఖైదీలను శిక్షించడం కాదని, వారికి పునరావాసం వైపు మార్గనిర్దేశం చేయడంతోపాటు వారు శిక్ష అనుభవించిన తర్వాత సమాజంలో జీవంచడానికి అవసరమైన నైపుణ్యాలు, శిక్షణతో వారిని సన్నద్ధం చేయడం తమ లక్ష్యమని డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మర్వాన్ అబ్దుల్ కరీమ్ జల్ఫర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







