ఆ రెండు రంగాల్లోని ప్రవాసుల విద్యా సర్టిఫికేట్ల తనిఖీ..!
- April 03, 2023
కువైట్: ప్రైవేట్ రంగంలోని ఆర్థిక, టెక్నికల్ రంగాలలో పనిచేస్తున్న ప్రవాస కార్మికుల సర్టిఫికేట్లను తనిఖీ చేస్తున్నామని, చట్టాల ప్రకారం వారి భద్రతను నిర్ధారించడానికి అధికార యంత్రాంగం నిరంతరం పని చేస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్(PAM) ప్రకటించింది. తనిఖీలో భాగంగా అకడమిక్ సర్టిఫికెట్లు చెల్లవని రుజువైన వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. మొదటి ఉప ప్రధాన మంత్రి ఆదేశాల ఆధారంగా అథారిటీ కార్మిక మార్కెట్ విధానాలను సులభతరం చేయడానికి కృషి చేస్తున్నట్లు అథారిటీ వెల్లడించింది. సుమారు 16,000 మంది ప్రవాసుల వర్క్ పర్మిట్లను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు.. వారిపై తదుపరి విచారణ జరుగుతుందని ఇటీవల కొన్ని నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో అథారిటీ ప్రకటన ప్రాధన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







