ఆ రెండు రంగాల్లోని ప్రవాసుల విద్యా సర్టిఫికేట్ల తనిఖీ..!
- April 03, 2023
కువైట్: ప్రైవేట్ రంగంలోని ఆర్థిక, టెక్నికల్ రంగాలలో పనిచేస్తున్న ప్రవాస కార్మికుల సర్టిఫికేట్లను తనిఖీ చేస్తున్నామని, చట్టాల ప్రకారం వారి భద్రతను నిర్ధారించడానికి అధికార యంత్రాంగం నిరంతరం పని చేస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్(PAM) ప్రకటించింది. తనిఖీలో భాగంగా అకడమిక్ సర్టిఫికెట్లు చెల్లవని రుజువైన వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. మొదటి ఉప ప్రధాన మంత్రి ఆదేశాల ఆధారంగా అథారిటీ కార్మిక మార్కెట్ విధానాలను సులభతరం చేయడానికి కృషి చేస్తున్నట్లు అథారిటీ వెల్లడించింది. సుమారు 16,000 మంది ప్రవాసుల వర్క్ పర్మిట్లను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు.. వారిపై తదుపరి విచారణ జరుగుతుందని ఇటీవల కొన్ని నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో అథారిటీ ప్రకటన ప్రాధన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







