బ్రిటన్ పార్లమెంట్లో 'డైలాగ్ బుక్'ను ఆవిష్కరిస్తారు
- May 07, 2016విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న డా.మంచు మోహన్బాబు చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి సంభాషణలను కూర్చి ఓ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ నెల 11న బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్లో సాయంత్రం 6.30 నుంచి 8.30మధ్య 'డైలాగ్ బుక్'ను ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా ఏషియన్ లైట్ అనే సంస్థ, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్మన్ సంయుక్తంగా డా.మంచు మోహన్బాబును గౌరవించనున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్