బ్రిటన్ పార్లమెంట్లో 'డైలాగ్ బుక్'ను ఆవిష్కరిస్తారు
- May 07, 2016
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న డా.మంచు మోహన్బాబు చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి సంభాషణలను కూర్చి ఓ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ నెల 11న బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్లో సాయంత్రం 6.30 నుంచి 8.30మధ్య 'డైలాగ్ బుక్'ను ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా ఏషియన్ లైట్ అనే సంస్థ, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్మన్ సంయుక్తంగా డా.మంచు మోహన్బాబును గౌరవించనున్నారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







