బ్రిటన్ పార్లమెంట్లో 'డైలాగ్ బుక్'ను ఆవిష్కరిస్తారు
- May 07, 2016
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న డా.మంచు మోహన్బాబు చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి సంభాషణలను కూర్చి ఓ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ నెల 11న బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్లో సాయంత్రం 6.30 నుంచి 8.30మధ్య 'డైలాగ్ బుక్'ను ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా ఏషియన్ లైట్ అనే సంస్థ, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్మన్ సంయుక్తంగా డా.మంచు మోహన్బాబును గౌరవించనున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్లో భారతీయులకు హై అలర్ట్
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రియాద్లో రాజమండ్రి దంపతుల హత్య
- అమెరికాలో AI ప్రకంపనలు..
- మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- కువైట్ జాతీయ దినోత్సవం..అద్భుతమైన వైమానిక ప్రదర్శన..!!









