బ్రిటన్ పార్లమెంట్‌లో 'డైలాగ్‌ బుక్‌'ను ఆవిష్కరిస్తారు

- May 07, 2016 , by Maagulf
బ్రిటన్ పార్లమెంట్‌లో 'డైలాగ్‌ బుక్‌'ను ఆవిష్కరిస్తారు

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న డా.మంచు మోహన్‌బాబు చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి సంభాషణలను కూర్చి ఓ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ నెల 11న బ్రిటన్ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్‌లో సాయంత్రం 6.30 నుంచి 8.30మధ్య 'డైలాగ్‌ బుక్‌'ను ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా ఏషియన్ లైట్‌ అనే సంస్థ, బ్రిటిష్‌ పార్లమెంట్‌ సభ్యుడు బాబ్‌ బ్లాక్‌మన్ సంయుక్తంగా డా.మంచు మోహన్‌బాబును గౌరవించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com