నకిలీ ఉమ్రా క్యాంపెయిన్: 8 మంది ప్రవాసులు అరెస్ట్
- April 04, 2023
రియాద్ : మోసం చేసే ఉద్దేశ్యంతో నకిలీ ఉమ్రా ప్రచారాలను ప్రోత్సహించినందుకు 8 మంది ప్రవాసులను రియాద్ రీజియన్ పోలీసులు అరెస్టు చేశారు. 8 మంది ప్రవాసులు భారతీయ జాతీయత రెసిడెన్సీ (ఇఖామా) వ్యవస్థ, కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నకిలీ ఉమ్రా ప్రచారాన్ని నిర్వహించడానికి నిందితులు 4 కాపీయింగ్, ప్రింటింగ్ కార్యాలయాలను తమ ప్రధాన కార్యాలయంగా ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. 8 మంది నిందితుల అరెస్టును రియాద్ పోలీసులు ధృవీకరించారు. వారిపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!







