సముద్రంలో నిలిచిన బోట్.. నలుగురుని రక్షించిన నేవీ
- April 15, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని సముద్రంలో సాంకేతిక లోపంతో నిలిచిన పడవ నుంచి నలుగురు ఒమన్ పౌరులను ఒమన్ రాయల్ నేవీ రక్షించింది. నలుగురు పౌరులతో కూడిన ఒమానీ ఫిషింగ్ బోట్.. మస్కట్ సముద్ర ప్రాంతానికి ఈశాన్యంగా సముద్రంలో సాంకేతిక లోపంతో నిలిచిపోయినట్లు సమాచారం అందిందని, రాయల్ ఒమన్ పోలీసు కోస్ట్ గార్డ్ పోలీసుల సమన్వయంతో పరిస్థితిని పరిష్కరించి, దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ బార్కాలోని ఫిషింగ్ పోర్ట్కు పడవను తీసుకొచ్చినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) తెలిపింది.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







