యూఏఈ లో ఢీకొన్న ట్రక్కులు.. ప్రవాస డ్రైవర్ మృతి
- May 02, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమాలో సోమవారం రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. అరబిక్ మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రమాదంలో రెండు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొనడంతో మంటలు చెలరేగాయని ఎమిరేట్లోని సివిల్ డిఫెన్స్ అథారిటీకి ఆపరేషన్స్ రూమ్కి సమాచారం వచ్చింది. వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి. మంటలను ఆర్పివేసి.. మంటల్లో కాలిపోయిన ఆసియన్ ప్రవాసి అయిన డ్రైవర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!
- ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని మోదీ సూచనలు
- భారత నూతన సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం!
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ
- తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న శ్రీ పల్లవి









