యూఏఈ లో ఢీకొన్న ట్రక్కులు.. ప్రవాస డ్రైవర్ మృతి
- May 02, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమాలో సోమవారం రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. అరబిక్ మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రమాదంలో రెండు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొనడంతో మంటలు చెలరేగాయని ఎమిరేట్లోని సివిల్ డిఫెన్స్ అథారిటీకి ఆపరేషన్స్ రూమ్కి సమాచారం వచ్చింది. వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి. మంటలను ఆర్పివేసి.. మంటల్లో కాలిపోయిన ఆసియన్ ప్రవాసి అయిన డ్రైవర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







