కువైట్ లో భారతీయ జంట సూసైడ్?
- May 05, 2023
కువైట్: సాల్మియా ప్రాంతంలోని తమ అపార్ట్మెంట్లో భారతీయ దంపతులు శవమై కనిపించారు. కేరళకు చెందిన సైజు సైమన్ దంపతులు గురువారం ఉదయం సాల్మియాలోని తమ అపార్ట్మెంట్లో శవమై కనిపించారని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. వ్యక్తి తన అపార్ట్మెంట్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్మెంట్ లోపల అతని భార్య మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య పాఠశాలలో పనిచేస్తోంది. ఈ జంటకు ఏడాది క్రితం వివాహమైంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









