కువైట్ లో భారతీయ జంట సూసైడ్?
- May 05, 2023
కువైట్: సాల్మియా ప్రాంతంలోని తమ అపార్ట్మెంట్లో భారతీయ దంపతులు శవమై కనిపించారు. కేరళకు చెందిన సైజు సైమన్ దంపతులు గురువారం ఉదయం సాల్మియాలోని తమ అపార్ట్మెంట్లో శవమై కనిపించారని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. వ్యక్తి తన అపార్ట్మెంట్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్మెంట్ లోపల అతని భార్య మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య పాఠశాలలో పనిచేస్తోంది. ఈ జంటకు ఏడాది క్రితం వివాహమైంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







