కువైట్ లో భారతీయ జంట సూసైడ్?
- May 05, 2023
కువైట్: సాల్మియా ప్రాంతంలోని తమ అపార్ట్మెంట్లో భారతీయ దంపతులు శవమై కనిపించారు. కేరళకు చెందిన సైజు సైమన్ దంపతులు గురువారం ఉదయం సాల్మియాలోని తమ అపార్ట్మెంట్లో శవమై కనిపించారని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. వ్యక్తి తన అపార్ట్మెంట్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్మెంట్ లోపల అతని భార్య మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య పాఠశాలలో పనిచేస్తోంది. ఈ జంటకు ఏడాది క్రితం వివాహమైంది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







