నాలుగు ఇ-చెల్లింపు సేవలను ప్రారంభించిన KFCA
- May 08, 2023
దమ్మామ్: సౌదీ అరేబియా, బహ్రెయిన్ రెండు దేశాలకు వెళ్లేందుకు ఉన్న టోల్ గేట్లలో చెల్లించడానికి ప్రయాణికులను అనుమతించే 4 ఇ-చెల్లింపు సేవలను ప్రారంభించినట్లు కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ (KFCA) ప్రకటించింది. KFCA ఇంటిగ్రేటెడ్, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ గేట్లను ఉపయోగించడం ద్వారా "Jesr" లేదా "కాజ్వే" యాప్ ద్వారా 4 ఇ-చెల్లింపు సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. ఇక ఆయా టోల్ గేట్లలో ప్రయాణికులు నగదు చెల్లింపుల కోసం ఆగాల్సిన అవసరం లేకుండానే చెల్లించి గేట్లను దాటవచ్చని అథారిటీ పేర్కొంది. బార్క్ టెక్నాలజీ, QR కోడ్ టెక్నాలజీ ద్వారా వాహనాల నంబర్ ప్లేట్లు, ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID)ల సాయంతో యాపుల ద్వారా పేమెంట్ ప్రక్రియను క్షణాల్లో పూర్తిచేయవచ్చు. అదే విధంగా సౌదీ వైపున ఉన్న ప్రొసీజర్స్ ప్రాంతంలో ఉచిత వైఫై సేవను అందించనున్నట్లు KFCA ఇటీవల ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









