మస్కట్ లో ఎన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలు
- June 01, 2023
మస్కట్: తెలుగుజాతి ఆత్మగౌరవానికి వన్నె తెచ్చిన నటనా రాజకీయ దురంధురుడు....శకపురుషుడు... నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు మరియు పల్నాటి పౌరుషానికి ప్రతీక కోడెల శివప్రసాద్ 75వ జయంతి ఉత్సవాలు మస్కట్ లోని తెలుగు ప్రజలు ఇంటిల్లిపాది గా వచ్చి ఎంతో కోలాహలంగా జరుపుకున్నారు.
NRI ఒమన్ తెలుగుదేశం అధ్యక్షుడు మొహమ్మద్ ఇమామ్ మరియు ఇతర ముఖ్య కార్యవర్గ సభ్యులు సత్య శ్రీధర్, రాఘవేంద్ర, సీతారామయ్య, వాసుబాబు, కొడాలి కిరణ్ గార్లు జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రము ప్రారంభించగా, వక్తలు అన్నగారు తెలుగు వారి మేలు కోసం అహర్నిశలు శ్రమించిన వైనాన్ని వ్యక్తపరచగా, మిగతా సభ్యులు, చిన్నారులు, ఆడపడుచులు అలనాటి ఎన్.టి.ఆర్ ఆణిముత్యాలాంటి పాటలకి నృత్యాలతో స్మరించుకున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)


తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







