ఖతార్ లో కార్మికుల పనివేళల్లో మార్పులు
- June 01, 2023
దోహా: వేసవిలో కార్మికులను రక్షించడానికి ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ పగటిపూట బహిరంగ ప్రదేశాల్లో పనిచేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 1 నుండి సెప్టెంబర్ 15 వరకు.. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బహిరంగ పనిని నిషేధించనున్నట్లు పేర్కొంది. వేసవిలో వేడి ఒత్తిడి ప్రమాదాల నుండి కార్మికులను రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలకు సంబంధించి 2021 మంత్రివర్గ తీర్మానం నం. 17 ప్రకారం నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం ఉదయం 10 గంటల తర్వాత మధ్యాహ్నం 3:30 గంటల వరకు బహిరంగ బహిరంగ కార్యాలయాల్లో.. తగిన వెంటిలేషన్ లేని నీడ ఉన్న ప్రదేశాలలో చేసే పనిని నిషేధిస్తుందని మంత్రత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









