హైదరాబాద్ ను అబ్బురపరచనున్న అతి పెద్ద విమానం
- May 12, 2016
ప్రపంచంలోనే అతిపెద్దదైన కార్గో విమానం శుక్రవారం రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన అంటనోవ్ ఏఎన్-225 మ్రియా విమానం దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయానికి రానుంది.ఈ విమానానికి ఆరు టర్బోఫ్యాన్ ఇంజిన్లు ఉండడమే కాకుండా గరిష్ఠంగా 640 టన్నుల సామర్థ్యంతో రవాణా చేయగలుగుతుంది. తుర్కమెనిస్థాన్ నుంచి విమానం హైదరాబాద్ విమానాశ్రయానికి రానున్నట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









