5,250 కిలోల మాదక ద్రవ్యాలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- June 10, 2023
కువైట్: దాదాపు 5,250 కిలోల వివిధ రకాల మాదక ద్రవ్యాలు, 2,600 సైకోట్రోపిక్ టాబ్లెట్లను కలిగి ఉన్న వివిధ దేశాలకు చెందిన ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భద్రతా సిబ్బంది మదకద్రవ్యాల డీలర్ల ఉక్కుపాదం మోపుతున్నారని మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి , తాత్కాలిక రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అల్-అహ్మద్ అల్-సబా వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భద్రతా దళాలకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను అత్యవసర ఫోన్ (112) మరియు డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ హాట్లైన్ (1884141)కు తెలియజేయాలని అల్-సబా పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…
- సౌదీ అరేబియా: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి..







