చమురు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీతో భారత రాయబారి భేటీ
- June 14, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ స్వైకా.. చమురు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హెచ్ఈ నిమర్ ఫహద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య బలమైన చమురు సంబంధాన్ని ఇద్దరు అధికారులు ప్రశంసించారు. ఈ ముఖ్యమైన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చించారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







