చమురు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీతో భారత రాయబారి భేటీ
- June 14, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ స్వైకా.. చమురు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హెచ్ఈ నిమర్ ఫహద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య బలమైన చమురు సంబంధాన్ని ఇద్దరు అధికారులు ప్రశంసించారు. ఈ ముఖ్యమైన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చించారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









