చమురు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీతో భారత రాయబారి భేటీ
- June 14, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ స్వైకా.. చమురు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హెచ్ఈ నిమర్ ఫహద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య బలమైన చమురు సంబంధాన్ని ఇద్దరు అధికారులు ప్రశంసించారు. ఈ ముఖ్యమైన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చించారు.
తాజా వార్తలు
- ఇక నుంచి వారంలో నాలుగు రోజులే పనిదినాలు..
- అమెరికా: గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు
- ఒమన్ లో 25 శాతం పెరిగిన కూరగాయల ధరలు..!!
- బహ్రెయిన్-కువైట్ భద్రతా సహకారం బలోపేతం..!!
- పిరికిపంద ఉగ్రవాద దాడి..ఐఏఈఏ చీఫ్ తో యూఏఈ విదేశాంగ మంత్రి..!!
- హజ్ వీసా గడువు దాటితే.. ఫైన్స్, జైలు శిక్ష, బహిష్కరణ..సౌదీ వార్నింగ్..!!
- ఖతార్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సేవలపై నియంత్రణకు గైడ్ లైన్స్ జారీ..!!
- ‘అస్హాల్’ పోర్టల్ లో పార్టనర్ వర్క్ పర్మిట్ రెన్యువల్ సర్వీస్..!!
- IPL 2026: రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాప్టిల్స్ ఘన విజయం..
- ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం..









