మందుగుండు సామగ్రితో పట్టుబడ్డ ప్రయాణికుడు
- June 30, 2023
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నుంచి దుబాయ్కి వెళ్లే విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి లగేజీలో లైవ్ కాట్రిడ్జ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో అతడిని విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ANI ప్రకారం.. ప్రయాణికుడు అమ్రిష్ బిష్ణోయ్ ఆరు లైవ్ కాట్రిడ్జ్లతో అధికారులకు పట్టుబడ్డాడు. అయితే అతడి వద్ద మందుగుండు సామగ్రిని తీసుకెళ్లడానికి సరైన పత్రాలు లేవు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి తనకు ఆల్-ఇండియా పిస్టల్ లైసెన్స్ ఉందని తెలుస్తోంది. ఢిల్లీ విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో బిష్ణోయ్పై కేసు నమోదైంది.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









