మందుగుండు సామగ్రితో పట్టుబడ్డ ప్రయాణికుడు
- June 30, 2023
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నుంచి దుబాయ్కి వెళ్లే విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి లగేజీలో లైవ్ కాట్రిడ్జ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో అతడిని విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ANI ప్రకారం.. ప్రయాణికుడు అమ్రిష్ బిష్ణోయ్ ఆరు లైవ్ కాట్రిడ్జ్లతో అధికారులకు పట్టుబడ్డాడు. అయితే అతడి వద్ద మందుగుండు సామగ్రిని తీసుకెళ్లడానికి సరైన పత్రాలు లేవు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి తనకు ఆల్-ఇండియా పిస్టల్ లైసెన్స్ ఉందని తెలుస్తోంది. ఢిల్లీ విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో బిష్ణోయ్పై కేసు నమోదైంది.
తాజా వార్తలు
- రష్యాలో డ్రోన్ దాడి.. భారత విద్యార్థికి గాయాలు
- బెంగాల్ యువకుడికి అండగా నిలిచిన అనంత్ అంబానీ
- ఇండిగో వెబ్సైట్ క్రాష్.. ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం..!
- అబుదాబిలో అక్రమంగా కార్ వాష్ చేస్తే Dh4,000 వరకు జరిమానా
- బహ్రెయిన్లో ఘోర అగ్నిప్రమాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
- షార్జాలో వాహన నంబర్ ప్లేట్ల సేకరణ సర్వీస్.. నూన్తో పోలీసుల భాగస్వామ్యం
- ఏపీ మున్సిపల్ పోరుకు సర్కార్ సిద్ధం..
- జెడ్డాలో ‘ఇండియా ఉత్సవ్’లో పాల్గొన్న కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి
- గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం
- తప్పుదారి పట్టించిన డ్రైవింగ్.. అబుదాబిలో డ్రైవర్కు 6 నెలల జైలు, Dh100,000 జరిమానా







