హజ్ 2023: ముగ్గురు ఫిలిపినో యాత్రికులు మృతి
- July 01, 2023
సౌదీ అరేబియా: హజ్2023 కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ముగ్గురు ఫిలిప్పీనియన్లు మరణించినట్లు రియాద్లోని ఫిలిప్పీన్స్ ఎంబసీ శుక్రవారం ధృవీకరించింది. యాత్రికులు సహజ కారణాలతో మరణించారని పేర్కొంది. ఎంబసీ, ఫిలిప్పీన్స్ కాన్సులేట్ పవిత్ర నగరమైన మక్కాలో మరణించిన వారి ఖననంలో సహాయం చేస్తున్నదని ఎంబసీ ఛార్జ్ డి'అఫైర్స్ రోమెల్ రొమాటో పేర్కొన్నారు. హజ్ కోసం సౌదీ అరేబియాలో ఉన్న 7,000 మందికి పైగా ఫిలిప్పినోల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సౌదీ అరేబియాలో మిలియన్ల మంది యాత్రికుల అవసరాలను తీర్చే ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని, యాత్రికులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయని అని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







