హరమైన్ రైల్వే. యాత్రికులను రవాణా చేయడంలో రికార్డు
- July 03, 2023
మక్కా: హజ్ 2023 మొదటి రోజున మక్కాకు యాత్రికులను రవాణా చేయడంలో సౌదీ రైల్వే కంపెనీ (SAR) కొత్త రికార్డు సృష్టించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ హజ్ సీజన్ మొదటి రోజున 33,000 మందికి పైగా హజ్ యాత్రికులను మక్కాకు తరలించడం ద్వారా హరమైన్ హై-స్పీడ్ రైల్వే రికార్డు సృష్టించింది. రైల్వే ద్వారా 129 ట్రిప్పులలో మొత్తం 33,494 మంది హజ్ యాత్రికులు ప్రయాణించారు. హరమైన్ హై-స్పీడ్ రైల్వే యాత్రికులు ఉపయోగించే అత్యంత ముఖ్యమైన రవాణా సాధనాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









