హరమైన్ రైల్వే. యాత్రికులను రవాణా చేయడంలో రికార్డు
- July 03, 2023
మక్కా: హజ్ 2023 మొదటి రోజున మక్కాకు యాత్రికులను రవాణా చేయడంలో సౌదీ రైల్వే కంపెనీ (SAR) కొత్త రికార్డు సృష్టించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ హజ్ సీజన్ మొదటి రోజున 33,000 మందికి పైగా హజ్ యాత్రికులను మక్కాకు తరలించడం ద్వారా హరమైన్ హై-స్పీడ్ రైల్వే రికార్డు సృష్టించింది. రైల్వే ద్వారా 129 ట్రిప్పులలో మొత్తం 33,494 మంది హజ్ యాత్రికులు ప్రయాణించారు. హరమైన్ హై-స్పీడ్ రైల్వే యాత్రికులు ఉపయోగించే అత్యంత ముఖ్యమైన రవాణా సాధనాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం







