ఇండియా-దుబాయ్ ఫ్లైట్ 13 గంటలు ఆలస్యం
- July 13, 2023
దుబాయ్: సాంకేతిక లోపం కారణంగా దుబాయ్ రావాల్సిన విమానం 13 గంటలు ఆలస్యం కావడంతో 165 మంది ప్రయాణికులు మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. "జులై 10న మంగళూరు-దుబాయ్ ఫ్లైట్ IX 813 ఆలస్యం కావడం వల్ల మా అతిథులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, తిరువనంతపురం నుండి ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయబడింది" అని ఎయిర్లైన్ తెలిపింది. జూలై 10వ తేదీ రాత్రి 11.05 గంటలకు బయలుదేరాల్సిన విమానం తిరువనంతపురం నుంచి పంపిన ఫెర్రీ విమానంలో జూలై 11న మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం







