ఇండియా-దుబాయ్ ఫ్లైట్ 13 గంటలు ఆలస్యం
- July 13, 2023
దుబాయ్: సాంకేతిక లోపం కారణంగా దుబాయ్ రావాల్సిన విమానం 13 గంటలు ఆలస్యం కావడంతో 165 మంది ప్రయాణికులు మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. "జులై 10న మంగళూరు-దుబాయ్ ఫ్లైట్ IX 813 ఆలస్యం కావడం వల్ల మా అతిథులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, తిరువనంతపురం నుండి ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయబడింది" అని ఎయిర్లైన్ తెలిపింది. జూలై 10వ తేదీ రాత్రి 11.05 గంటలకు బయలుదేరాల్సిన విమానం తిరువనంతపురం నుంచి పంపిన ఫెర్రీ విమానంలో జూలై 11న మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









