బహ్రెయిన్ కింగ్ ను కలిసిన యూఏఈ ప్రెసిడెంట్
- August 01, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుధాబిలోని రాజు నివాసంలో సోమవారం బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను సందర్శించారు. ఈ సమావేశంలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, కింగ్ హమద్ లు యూఏఈ- బహ్రెయిన్ మధ్య ఉన్న సన్నిహిత, చారిత్రాత్మక సంబంధాల పురోగతిపై చర్చించారు. తమ దేశాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందరభంగా అల్ నహ్యాన్ మృతి పట్ల బహ్రెయిన్ రాజు షేక్ సయీద్ బిన్ జాయెద్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!
- విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- బయలుదేరిన గంటలోనే రిటర్న్..ప్రయాణికుల్లో ఆందోళన..!!
- కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!
- అమీర్ తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్లకు క్రౌన్ ప్రిన్స్ సంఘీభావం..!!
- జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!









