బహ్రెయిన్ కింగ్ ను కలిసిన యూఏఈ ప్రెసిడెంట్
- August 01, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుధాబిలోని రాజు నివాసంలో సోమవారం బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను సందర్శించారు. ఈ సమావేశంలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, కింగ్ హమద్ లు యూఏఈ- బహ్రెయిన్ మధ్య ఉన్న సన్నిహిత, చారిత్రాత్మక సంబంధాల పురోగతిపై చర్చించారు. తమ దేశాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందరభంగా అల్ నహ్యాన్ మృతి పట్ల బహ్రెయిన్ రాజు షేక్ సయీద్ బిన్ జాయెద్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







