బహ్రెయిన్ కింగ్ ను కలిసిన యూఏఈ ప్రెసిడెంట్
- August 01, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుధాబిలోని రాజు నివాసంలో సోమవారం బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను సందర్శించారు. ఈ సమావేశంలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, కింగ్ హమద్ లు యూఏఈ- బహ్రెయిన్ మధ్య ఉన్న సన్నిహిత, చారిత్రాత్మక సంబంధాల పురోగతిపై చర్చించారు. తమ దేశాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందరభంగా అల్ నహ్యాన్ మృతి పట్ల బహ్రెయిన్ రాజు షేక్ సయీద్ బిన్ జాయెద్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







