బహ్రెయిన్ కింగ్ ను కలిసిన యూఏఈ ప్రెసిడెంట్
- August 01, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుధాబిలోని రాజు నివాసంలో సోమవారం బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను సందర్శించారు. ఈ సమావేశంలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, కింగ్ హమద్ లు యూఏఈ- బహ్రెయిన్ మధ్య ఉన్న సన్నిహిత, చారిత్రాత్మక సంబంధాల పురోగతిపై చర్చించారు. తమ దేశాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందరభంగా అల్ నహ్యాన్ మృతి పట్ల బహ్రెయిన్ రాజు షేక్ సయీద్ బిన్ జాయెద్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్